Author: prajakalam
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది కూసుమంచి మండల మాజీ ఎంపీపీ జూకూరి గోపాల్ రావు. పాలేరు జులై 11(ప్రజా కలం న్యూస్) (ఖమ్మం జిల్లా ప్రజా కలం ప్రతినిధి రాయబారపు రమేష్) ... Read More
మిషన్ భగీరథ మెయిన్ పైప్ లీకేజ్.
వెంకట్రావుపేట వద్ద పైపులు పగిలి రోడ్డు పైకి నీరు వాహనాల రాకపోకలకు అంతరాయం మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జులై 10 (ప్రజా కలం) మెట్ పల్లి పట్టణం వెంకట్రావు పేట వద్ద గురువారం మిషన్ ... Read More
తెలంగాణ సంస్కృతి ప్రతీక బోనాలు: విజయశాంతి
తెలంగాణ సంస్కృతి ప్రతీక బోనాలు – ప్రజలతో కలిసి ప్రభుత్వం జరుపుతోంది: ఎమ్మెల్సీ విజయశాంతి మూసాపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బోనాల సందర్భంగా చెక్కుల పంపిణీ హైదరాబాద్, జూలై 10 (ప్రజా కలం): తెలంగాణ సంస్కృతి, ... Read More
దక్షిణ సంభాషణ” స్వర్ణోత్సవ ఉత్సవానికి హైదరాబాద్లో భవ్య ఆతిథ్యం
“దక్షిణ సంభాషణ” స్వర్ణోత్సవ ఉత్సవానికి హైదరాబాద్లో భవ్య ఆతిథ్యం అధికార భాషా విభాగం ఆధ్వర్యంలో వేడుకలు హైదరాబాద్, జూలై 10 (ప్రజా కలం): కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన అధికార భాషా విభాగం 50 ... Read More
భూభారతి దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించిన ఆర్.డి.ఓ*
*భూభారతి దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించిన ఆర్.డి.ఓ* బస్తా సిమెంట్ కి రూ.75 తక్కువ చేయించిన ఆర్డీఓ* అడ్డగూడూర్/జులై 09(ప్రజాకలం ప్రతినిధి) ఈనెల 05న అడ్డగూడూర్ మండల తహశీల్దార్ కార్యాలయానికి భూభారతి దరఖాస్తులు, ... Read More
నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలి
నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలి -- ఫిర్యాదుదారులకు,బాధితులకు పోలీస్ న్యాయం చేస్తారనే నమ్మకం,భరోసా కల్పించాలి.. -- రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.. కాల్వ శ్రీరాంపూర్,జూలై 08:(ప్రజాకలం ప్రతినిధి)పోలీస్ స్టేషన్ ... Read More
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడమే టీడబ్ల్యూజేఎఫ్ లక్ష్యం
టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి సైదులు మహేశ్వరం నియోజకవర్గం టిడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక నూతన కమిటీ అధ్యక్షుడిగా తడక నర్సింహా జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మహేశ్వరం, జులై 08,(ప్రజా కలం) జర్నలిస్టు ... Read More

