Author: prajakalam
దళిత గిరిజనుల విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్యం
-కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్ *జిల్లా కలెక్టర్ ముందు కేవీపీఎస్ ధర్నా పెద్దపల్లి, (ప్రజాకలం జిల్లా ప్రతినిధి) దళిత,గిరిజనుల విద్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేవీపీఎస్ నాయకులు ఆరోపించారు.బెస్ట్ అవైలబుల్ ... Read More
కోరుట్ల సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
కోరుట్ల సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ ... Read More
27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర
27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర - మరుసటి రోజు ఉదయం తిరిగి ఆలయానికి చేరుకోనున్న రథయాత్ర.. సికింద్రాబాద్, జూన్ 25 ( ప్రజా కలం ప్రతినిధి) శ్రీ జగన్నాథ స్వామి ... Read More
ప్రజా సేవలో పాత్రికేయుల పాత్ర కీలకం..
ప్రజా సేవలో పాత్రికేయుల పాత్ర కీలకం.. - బిజెపి రాష్ట్ర నాయకులు చిట్నేని రఘు మల్లాపూర్ జూన్ 24 ( ప్రజా కలం ప్రతినిధి) ప్రజాసేవలో పాత్రికేయుల పాత్ర అభినందనీయం అని బీజేపీ రాష్ట్ర ... Read More
రైతాంగానికి అండగా నాడు వైఎస్… నేడు రేవంత్ రెడ్డి…!
రైతాంగానికి అండగా నాడు వైఎస్... నేడు రేవంత్ రెడ్డి...! .... రైతు సంక్షేమంలో.. రాజీ * లేదు ...! .... 67.01 లక్షల రైతులకు రూ.8,284.66 కోట్లు జమ ... రైతు భరోసా ఎకరా ... Read More
అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి వలిగొండ జూన్ 25 ప్రజాకలం:ఎలాంటి అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్ యుఐ నియోజకవర్గ అధ్యక్షుడు బొల్లేపల్లి వినయ్ కుమార్ ... Read More
అమాయకులను అరిగోస పెడుతున్న బండారి యాదగిరి, సుభాష్ నాయక్
అమాయకులను అరిగోస పెడుతున్న బండారి యాదగిరి, సుభాష్ నాయక్ నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు లాక్కుని వ్యాపారం ముఠాగా ఏర్పడి ప్రభుత్వ భూమిలో ప్లాట్ల దందా ముఠా నాయకుడు మాజీ మేయర్ అమర్ సింగ్ ... Read More

