Category: క్రైమ్
హైనా సంచారం..!!
హైనా సంచారం..! మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ 26 (ప్రజా కలం)మెట్ పల్లి మండలం రంగారావుపేట శివారులో ఓ జంతువు సంచరించిన విషయం పై ఫారెస్ట్ అధికారులు క్లారిటీ ఇచ్చారు. గ్రామ శివారులోని తాతమ్మ ... Read More
దారి ఇలా… పోయేదెలా..!?
దారి ఇలా... పోయేదెలా..!? పట్టించుకోని అధికారులు రోడ్డుపైన ఇసుక కంకర ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ 26 (ప్రజా కలం) పట్టణంలోని 20 వార్డులో రోడ్డుపైనే కంకర పోసి ,ఇసుక ... Read More
హద్దు మీరుతున్న ఆర్ఎంపీల వైద్యం
శంకర్ దాదాలుగా మారి.. మంగపేట (ప్రజా కలం ప్రతినిథి) పల్లెల్లో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చేది ఆర్ఎంపీ డాక్టర్లే. దేవుళ్లను ఎంతగా నమ్ముతారో అంతకన్నా ఎక్కువగా గ్రామాల్లో ఆర్ఎంపీలను నమ్ముతారు. ... Read More
దళిత గిరిజనుల విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్యం
-కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్ *జిల్లా కలెక్టర్ ముందు కేవీపీఎస్ ధర్నా పెద్దపల్లి, (ప్రజాకలం జిల్లా ప్రతినిధి) దళిత,గిరిజనుల విద్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేవీపీఎస్ నాయకులు ఆరోపించారు.బెస్ట్ అవైలబుల్ ... Read More
కోరుట్ల సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
కోరుట్ల సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ ... Read More
అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి వలిగొండ జూన్ 25 ప్రజాకలం:ఎలాంటి అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్ యుఐ నియోజకవర్గ అధ్యక్షుడు బొల్లేపల్లి వినయ్ కుమార్ ... Read More
అమాయకులను అరిగోస పెడుతున్న బండారి యాదగిరి, సుభాష్ నాయక్
అమాయకులను అరిగోస పెడుతున్న బండారి యాదగిరి, సుభాష్ నాయక్ నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు లాక్కుని వ్యాపారం ముఠాగా ఏర్పడి ప్రభుత్వ భూమిలో ప్లాట్ల దందా ముఠా నాయకుడు మాజీ మేయర్ అమర్ సింగ్ ... Read More

