Category: తాజా వార్తలు
గంజాయి విక్రయించిన.. సేవించిన పీడీ యాక్ట్
గంజాయి విక్రయించిన.. సేవించిన పీడీ యాక్ట్ కోరుట్ల సీఐ సురేష్ బాబు మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి నవంబర్ 12 (ప్రజా కలం) కోరుట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నట్లు ... Read More
దేవదాయ శాఖకు ఆర్టిఐ చట్టం వర్తిస్తుంది
సమాచార హక్కు చట్టం కమిషనర్లు పివి శ్రీనివాస్ అయోధ్య రెడ్డి ల స్పష్ఠీకరణ యాదాద్రి నవంబర్ 12 ( ప్రజాకలం ప్రతినిధి) దేవదాయ శాఖకు ఆర్.టి.ఐ చట్టం వర్తిస్తుంది అని ఆర్ టి ఐ ... Read More
భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలి.
భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలి. జగిత్యాల జిల్లా ఆదనపు కలెక్టర్ బి ఎస్ లత మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి నవంబర్ 06 (ప్రజా కలం)తహసిల్దార్ కార్యాలయంను ఆకస్మిక తనిఖీ ... Read More
వాటర్ ప్లాంట్ యజమానులు ఐఎస్ఐ మార్కు పొందాలి
ఐ ఎస్ ఐ మార్క్ నిబంధనల మేరకే వాటర్ సరఫరా జరగాలి మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి నవంబర్ 06(ప్రజా కలం)ఐ ఎస్ ఐ మార్క్ నిబంధనల మేరకే ... Read More
ఉత్సాహంగా సాగిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ప్రతినిధి అక్టోబర్ 26(ప్రజా కలం): జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీం ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా ... Read More
డ్రోన్ తో మక్కలు ఆరబెట్టిన రైతు..
- నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో మల్లాపూర్, అక్టోబర్ 24 (ప్రజా కలం ప్రతినిధి) ఇటీవల రోజు కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు తను పండించిన మొక్కజొన్నలు సరిగా ఎండక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ... Read More
గంజాయి విక్రతలపై కఠిన చర్యలు
గంజాయి విక్రతలపై కఠిన చర్యలు కోరుట్ల సీఐ సురేష్ బాబు మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి అక్టోబర్ 23 (ప్రజా కలం) గంజాయి విక్రయించిన కొనుగోలు చేసిన కఠిన చర్యలు తప్పవని కోరుట్ల సీఐ సురేష్ ... Read More

