Category: తాజా వార్తలు
ప్రజా కలం చెప్పిందే నిజమైంది !
ప్రజా కలం చెప్పిందే నిజమైంది ! - డైలామా లో స్థానిక ఎన్నికల పోరు అనే కథనంతో గత నెల 30న వార్త కథనం ప్రచురితం - బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, ... Read More
ప్రజాకలం వార్తకు స్పందన…
ప్రజాకలం వార్తకు స్పందన... శిల పలకలు కు మూసివేసిన అధికారులు.. మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్30( ప్రజా కలం) ప్రజాకలం దినపత్రిక ఆన్ లైన్ వార్తకు స్పందన లభించింది.మంగళవారం రోజున (ఈ రోజు) ప్రజాకలం ... Read More
కోడ్ కూసినా.. తొలగించరా..?
కోడ్ కూసినా.. తొలగించరా.. ...నిద్ర లేవని అధికారులు.. మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 30 (ప్రజా కలం) ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి రోజులు గడుస్తున్నా.. ఇంకా పల్లెల్లో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ... Read More
సమాజ సేవలో అగ్రగామి ఈనాడు
- జలగం నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన - రూ.2 కోట్ల అంచనా వ్యయంతో ఈనాడు సహాయనిధి ఆధ్వర్యంలో నిర్మాణం. పాలేరు సెప్టెంబర్( 29 ప్రజా కలం న్యూస్) ... Read More
ఆకర్షణీయమైన డిజైన్లతో… తిరుపతిలో పీఎంజే జ్యువెలర్స్ గ్రాండ్ రీలాంచ్!
• మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఐఏఎస్ చేతులమీదుగా ప్రారంభం • నయా స్టోర్లో 9 రోజుల పాటు వివాహ, హాఫ్-సారీ ఆభరణాల అతిపెద్ద ఎగ్జిబిషన్ను కూడా నిర్హహణ తిరుపతి, 27 సెప్టెంబర్ (ప్రజా ... Read More
మీడియాషన్ కేంద్రాల ఏర్పాటు శుభపరిణామం
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 27 (ప్రజా కలం) ప్రజలకు సత్వర న్యాయం జరగాల్సిన సమయంలో మీడియాషన్ కేంద్రాల ఏర్పాటు శుభపరిణామం అని టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు అన్నారు. ఇటీవల మెట్ ... Read More
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు & హెల్త్ కార్డులను ప్రభుత్వం వెంటనే జారీ చెయ్యాలి
- బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 27 (ప్రజా కలం) జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు & హెల్త్ కార్డులను ప్రభుత్వం వెంటనే జారీ చెయ్యాలనీ బీజేపీ ... Read More

