Category: తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో డాన్సులా ?
-పండుగకు సంబంధం లేని డీజే పాటలతో ఇష్టారాజ్యంగా ఆడి పాడుతున్న మహిళలు, యువతులు - చప్పట్లు కొడుతూ ఆడాల్సిన బతుకమ్మను డాన్స్లు చేస్తూ జరుపుకుంటున్న వైనం - పండుగ ప్రాశస్యాన్ని, ప్రాముఖ్యతను కించ పరుస్తున్న ... Read More
డా తులసి వెంకట రమణా చార్యుల ను సన్మానిస్తున్న అక్షర కౌముది సంస్థ సభ్యులు
డా తులసి వెంకట రమణా చార్యుల ను సన్మానిస్తున్న అక్షర కౌముది సంస్థ సభ్యులు మల్కాజిగిరి,సెప్టెంబర్15, (ప్రజా కలం ప్రతినిధి) మల్కాజ్ గిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ ప్రాంతానికి చెందిన కవి రచయిత తులసి ... Read More
ఎన్నికల ముందు హామీని నిలబెట్టుకోండి లేదా గద్దె దిగండి
*ఎన్నికల ముందు హామీని నిలబెట్టుకోండి లేదా గద్దె దిగండి *ఎమ్మార్పీఎస్, వి హెచ్ పి ఎస్ నాయకులు* *మల్కాజిగిరి,సెప్టెంబర్ 15 (ప్రజా కలం ప్రతినిధి)* వికలాంగులకు,పెన్షన్ దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ అందించాలని ... Read More
4లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి మనిహరీక
గండిపేట, సెప్టెంబర్ 09,(ప్రజా కలం) 4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి మనిహరీక పట్టుబడ్డారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం నర్సింగ్ మున్సిపాలిటీ నార్శింగి ... Read More
రుణమాఫీ చేసిన నిధులను చేనేత కార్మికుల అకౌంట్లో వేయాలి
చేనేత కార్మికులకు ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి చేనేత కార్మికుల పని లేక తినడానికి తినలేక ఇబ్బంది పడుతున్న వైనం చేనేత కార్మికులకు తక్షణమే లక్ష రూపాయలు మంజూరు చేయాలి చేనేత కార్మికుల ... Read More
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందుగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ కోరుట్ల, మెట్ పల్లిలలో గణేష్ నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ ... Read More
ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం పండుగ జరుపుకోవాలి
పీస్ కమిటీ మీటింగ్ లో కోరుట్ల సిఐ బి సురేష్ బాబు మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి ఆగస్టు 31 (ప్రజా కలం) ప్రశాంత వాతావరణంలో వినాయక నిమర్జనం పండగను జరుపుకోవాలని కోరుట్ల సీఐ సురేష్ ... Read More

