Category: తాజా వార్తలు
రైతు భరోసా సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు
... ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం.. మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ 26 (ప్రజా కలం)రైతు భరోసా విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ గురువారం మెట్ పల్లి కాంగ్రెస్ ... Read More
మాదకద్రవ్యాల వ్యసనంపై పోరాటంలో అండగా.. ‘సైలెంట్ నో మోర్’
- అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన టెంపెస్ట్ అడ్వర్టైజింగ్ హైదరాబాద్, 26 జూన్ (ప్రజాకలం ప్రతినిధి) వ్యసనాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి మద్దతుగా, అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం రోజున టెంపెస్ట్ అడ్వర్టైజింగ్ 'సైలెంట్ ... Read More
27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర
27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర - మరుసటి రోజు ఉదయం తిరిగి ఆలయానికి చేరుకోనున్న రథయాత్ర.. సికింద్రాబాద్, జూన్ 25 ( ప్రజా కలం ప్రతినిధి) శ్రీ జగన్నాథ స్వామి ... Read More
ప్రజా సేవలో పాత్రికేయుల పాత్ర కీలకం..
ప్రజా సేవలో పాత్రికేయుల పాత్ర కీలకం.. - బిజెపి రాష్ట్ర నాయకులు చిట్నేని రఘు మల్లాపూర్ జూన్ 24 ( ప్రజా కలం ప్రతినిధి) ప్రజాసేవలో పాత్రికేయుల పాత్ర అభినందనీయం అని బీజేపీ రాష్ట్ర ... Read More
రైతాంగానికి అండగా నాడు వైఎస్… నేడు రేవంత్ రెడ్డి…!
రైతాంగానికి అండగా నాడు వైఎస్... నేడు రేవంత్ రెడ్డి...! .... రైతు సంక్షేమంలో.. రాజీ * లేదు ...! .... 67.01 లక్షల రైతులకు రూ.8,284.66 కోట్లు జమ ... రైతు భరోసా ఎకరా ... Read More
అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి వలిగొండ జూన్ 25 ప్రజాకలం:ఎలాంటి అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్ యుఐ నియోజకవర్గ అధ్యక్షుడు బొల్లేపల్లి వినయ్ కుమార్ ... Read More
కరెంటు సార్లూ… ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..!?
కరెంటు సార్లూ... ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..!? మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి (ప్రజా కలం) కరెంటు సార్లూ ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా అంటే అవును అన్నట్టుగానే ఉంది ఈ ఫోటోలో కనిపిస్తున్న తీరు... వివరాల్లోకి వెళితే ... Read More

