Category: తాజా వార్తలు
మంత్రి అడ్లూరి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా
మెట్ పల్లి: ప్రతినిధి జూన్ 11 (ప్రజా కలం) నూతనంగా తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ... Read More
ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.
ఖమ్మం, జూన్ 11( ప్రజా కలం న్యూస్ ) (ఖమ్మం జిల్లా ప్రతినిధి రాయబారపు రమేష్) ఖమ్మం నగరంలోని బుధవారం త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈ.వి.ఎం. గోడౌన్ ను జిల్లా ... Read More
జాతీయ భద్రత సలహా మండలి సభ్యుడిగా సతీశ్రెడ్డి
-రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న డీఆర్డీవో మాజీ చైర్మన్ -క్షిపణి వ్యవస్థలపై పరిశోధనల్లో కీలక పాత్ర -రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారుగా సేవలు -ఇటీవలే క్యాబినెట్ హోదా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ సర్కారు హైదరాబాద్, (ప్రజాకలం ... Read More
సినీ సిటీకి హైదరాబాదును రాజధానిగా తీర్చిదిద్దాలి
సినీ సిటీకి హైదరాబాదును రాజధానిగా తీర్చిదిద్దాలి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయండి 14న గద్దర్ సినిమా అవార్డులు అంగరంగ వైభవంగా నిర్వహించాలి సినిమా రంగ సమగ్ర అభివృద్ధి సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ ... Read More
మహిళా వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తల కోసం హైదరాబాద్లో డైనమిక్ కలెక్టివ్ ప్రారంభం
మహిళా వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తల కోసం హైదరాబాద్లో డైనమిక్ కలెక్టివ్ ప్రారంభం* హైదరాబాద్, జూన ( ప్రజాకలం)— మహిళల మార్గదర్శక సమూహం అయిన దేవి(Dewi) (డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉమెన్ ఇన్నోవేటర్స్), ఈరోజు జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ... Read More
జనంసాక్షి’ ఎడిటర్ పై కేసు.. ముమ్మాటికి పత్రికా స్వేచ్ఛపై దాడియే ..
'జనంసాక్షి' ఎడిటర్ పై కేసు.. ముమ్మాటికి పత్రికా స్వేచ్ఛపై దాడియే .. టియుడబ్ల్యూజే (ఐజెయు) ప్రింట్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్,మహమ్మద్ అజీమ్ మెట్ పల్లి (ప్రజాకలం ప్రతినిధి) జనం సాక్షి పత్రిక ... Read More
డబ్బులు ఉంటేనే చదువుకో లేకపోతే మానుకో
డబ్బులు ఉంటేనే చదువుకో లేకపోతే మానుకో అంగట్లో అంగడి సరుకుగా మారిన విద్యావ్యవస్థ లక్షల రూపాయలు దండుకుంటున్న ప్రైవేట్ విద్యాసంస్థలు ఒక స్కూలు మాది ఇంటర్నేషనల్ అంటారు మరొక స్కూలు మరెక్కడా లేని విద్య ... Read More