Category: తాజా వార్తలు
ప్రజల గొంతుకగా నిలుస్తున్న ప్రజా కలం
ప్రజా కలం 2026 క్యాలెండర్ ఖమ్మం కలెక్టరేట్లో ఘనంగా ఆవిష్కరించిన ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి” “ప్రజా కలం నూతన క్యాలెండర్తో ప్రజాముఖ్య అంశాలకు ప్రాధాన్యం: కలెక్టర్ అనుదీప్” ఖమ్మం జనవరి 23( ప్రజా ... Read More
పత్రికలు వారధిలా ఉండాలి..
పత్రికలు వారధిలా ఉండాలి.. డీఎస్పీ అడ్లూరి రాములు మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జనవరి 23 (ప్రజా కలం) పత్రికలు ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని ప్రజల సమస్యలను వెలికితీసి పరిషష్కారం జరిగేలా వార్తలు ఉండాలని ... Read More
వార్తల ప్రచురణలో ప్రజా కలం బేస్.. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
వార్తల ప్రచురణలో ప్రజా కలం బేస్.. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. జగిత్యాల్ ప్రతినిధి జనవరి 22 (ప్రజా కలం) ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారులకు దోహదపడే వార్తలను ప్రచురించడంలో ప్రజా కలం దినపత్రిక అగ్రభాగాన ... Read More
మెడికవర్ హాస్పిటల్ లో విజయవంతమైన స్టమక్ క్యాన్సర్ శస్త్రచికిత్స
మెడికవర్ హాస్పిటల్ లో విజయవంతమైన స్టమక్ క్యాన్సర్ శస్త్రచికిత్స హనుమకొండ జనవరి 12 ప్రజా కలం ప్రతినిధి వరంగల్ మెడికవర్ హాస్పిటల్లో మరోసారి వైద్యులు తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు.ప్రాణాంతకమైన కడుపు క్యాన్సర్తో బాధపడుతున్న 55 ... Read More
మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేయాలి
మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేయాలి బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జనవరి 10 (ప్రజాకలం) :రాబోవు మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో మెట్ పల్లి మున్సిపల్ పైన ... Read More
సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించాలి
పోలీసులు ప్రజల్లో మమేకం కావాలి - జిల్లా ఎస్పీ కోరుట్ల పి ఎస్ ను తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్ మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి డిసెంబర్ 10 (ప్రజా కలం): ప్రజల్లో మమేకమవుతూ ... Read More
జేఎన్జే జర్నలిస్ట్స్ భూములపై కుట్రలా?
జేఎన్జే జర్నలిస్ట్స్ భూములపై కుట్రలా? నిజాంపేట్, పేట్ బషీరాబాద్ లో అక్రమాలు నిమ్మకాయల వంశీ శ్రీనివాస్ చట్టవ్యతిరేక చర్యలు! కుట్రలు బట్టబయలు చేసిన సభ్యులు సహకార శాఖ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి-సభ్యులు హైదరాబాద్, జనవరి ... Read More

