Category: తెలంగాణ

తెలంగాణ

వినాయక నిమజ్జనం శనివారం రోజున జరుపుకోవాలి

prajakalam- September 3, 2025

మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్ మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 03 (ప్రజా కలం) వినాయక నిమజ్జనం శనివారం రోజున జరుపుకోవాలని మెట్టుపల్లి ఆర్డీవో నక్క శ్రీనివాస్ అన్నారు. బుధవారం రోజున గణపతి నిమజ్జనం ... Read More

తెలియని నెంబర్స్ నుంచి వచ్చిన కాల్స్ కి, మెసేజ్ కి స్పందించవద్దు*
తెలంగాణ, క్రైమ్

తెలియని నెంబర్స్ నుంచి వచ్చిన కాల్స్ కి, మెసేజ్ కి స్పందించవద్దు*

prajakalam- September 3, 2025

మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్ *సైబర్ క్రైమ్ ఫై విద్యార్థులకు అవగాహన* మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 03(ప్రజా కలం) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లిలో బుధవారం రోజు సీఐ ... Read More

గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు
తాజా వార్తలు, తెలంగాణ

గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు

prajakalam- September 2, 2025

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందుగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ కోరుట్ల, మెట్ పల్లిలలో గణేష్ నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ ... Read More

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం పండుగ జరుపుకోవాలి
తెలంగాణ, తాజా వార్తలు

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం పండుగ జరుపుకోవాలి

prajakalam- August 31, 2025

పీస్ కమిటీ మీటింగ్ లో కోరుట్ల సిఐ బి సురేష్ బాబు మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి ఆగస్టు 31 (ప్రజా కలం) ప్రశాంత వాతావరణంలో వినాయక నిమర్జనం పండగను జరుపుకోవాలని కోరుట్ల సీఐ సురేష్ ... Read More

లభించని శ్రీకర్ ఆచూకీ
తెలంగాణ, క్రైమ్

లభించని శ్రీకర్ ఆచూకీ

prajakalam- August 30, 2025

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి ఆగస్టు 30(ప్రజా కలం) మాజీ జెడ్పిటిసి రాధ - శ్రీనివాస్ రెడ్డిల కుమారుడు శ్రీకర్ వినాయక చవితి రోజు వాగులో పడి గల్లంతవగా ఇంతవరకు ఆచూకీ లభించలేదు. ఒకపక్క శ్రీకర్ ... Read More

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
తెలంగాణ, క్రైమ్

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

prajakalam- August 29, 2025

నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష మెట్పల్లి సిఐ అనిల్ కుమార్ మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి ఆగస్టు 29 (ప్రజా కలం) నిర్లక్ష్యంగా వాహన ... Read More

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
తెలంగాణ, క్రైమ్

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

prajakalam- August 29, 2025

జిల్లా అదనపు కలెక్టర్ బి ఎస్ లత మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి ఆగస్టు 29 (ప్రజా కలం) పట్టణంలోని సామాజిక ఆసుపత్రిని సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన ... Read More