Category: తెలంగాణ
మాదకద్రవ్యాల వ్యసనంపై పోరాటంలో అండగా.. ‘సైలెంట్ నో మోర్’
- అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన టెంపెస్ట్ అడ్వర్టైజింగ్ హైదరాబాద్, 26 జూన్ (ప్రజాకలం ప్రతినిధి) వ్యసనాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి మద్దతుగా, అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం రోజున టెంపెస్ట్ అడ్వర్టైజింగ్ 'సైలెంట్ ... Read More
హద్దు మీరుతున్న ఆర్ఎంపీల వైద్యం
శంకర్ దాదాలుగా మారి.. మంగపేట (ప్రజా కలం ప్రతినిథి) పల్లెల్లో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చేది ఆర్ఎంపీ డాక్టర్లే. దేవుళ్లను ఎంతగా నమ్ముతారో అంతకన్నా ఎక్కువగా గ్రామాల్లో ఆర్ఎంపీలను నమ్ముతారు. ... Read More
దళిత గిరిజనుల విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్యం
-కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్ *జిల్లా కలెక్టర్ ముందు కేవీపీఎస్ ధర్నా పెద్దపల్లి, (ప్రజాకలం జిల్లా ప్రతినిధి) దళిత,గిరిజనుల విద్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేవీపీఎస్ నాయకులు ఆరోపించారు.బెస్ట్ అవైలబుల్ ... Read More
కోరుట్ల సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
కోరుట్ల సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ ... Read More
27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర
27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర - మరుసటి రోజు ఉదయం తిరిగి ఆలయానికి చేరుకోనున్న రథయాత్ర.. సికింద్రాబాద్, జూన్ 25 ( ప్రజా కలం ప్రతినిధి) శ్రీ జగన్నాథ స్వామి ... Read More
ప్రజా సేవలో పాత్రికేయుల పాత్ర కీలకం..
ప్రజా సేవలో పాత్రికేయుల పాత్ర కీలకం.. - బిజెపి రాష్ట్ర నాయకులు చిట్నేని రఘు మల్లాపూర్ జూన్ 24 ( ప్రజా కలం ప్రతినిధి) ప్రజాసేవలో పాత్రికేయుల పాత్ర అభినందనీయం అని బీజేపీ రాష్ట్ర ... Read More
రైతాంగానికి అండగా నాడు వైఎస్… నేడు రేవంత్ రెడ్డి…!
రైతాంగానికి అండగా నాడు వైఎస్... నేడు రేవంత్ రెడ్డి...! .... రైతు సంక్షేమంలో.. రాజీ * లేదు ...! .... 67.01 లక్షల రైతులకు రూ.8,284.66 కోట్లు జమ ... రైతు భరోసా ఎకరా ... Read More

