మంత్రి అడ్లూరి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా

మంత్రి అడ్లూరి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా

మెట్ పల్లి: ప్రతినిధి జూన్ 11 (ప్రజా కలం)
నూతనంగా తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు కుతుబుద్దీన్ పాషా ఈ సందర్భంగా కుతుబుద్దీన్ పాషా మాట్లాడుతూ ప్రజల కొరకు అ హర్నిశలు పనిచేస్తున్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి మంత్రి పదవి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, జగిత్యాల జిల్లాకు మంత్రి పదవి ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డికి, ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కి , ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి, టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు కి ధన్యవాదాలు తెలిపారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )