ప్రజా కలం కథనానికి స్పందించిన ఆర్టీసీ అధికారుల

ప్రజా కలం కథనానికి స్పందించిన ఆర్టీసీ అధికారుల

  1. ప్రజా కలం కథనానికి స్పందించిన ఆర్టీసీ అధికారుల

ప్రజా కలం ప్రతినిధి సంగారెడ్డి  నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో బస్సు నెంబర్ టిఎస్15 జెడ్0237 నెంబర్ గల బస్సు ముందు లెఫ్ట్ సైడ్ అద్దం పగిలిన రోడ్డుపై బస్సును తింపుతున్నారని అద్దం పగిలిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉన్నందున ప్రజా కలం తెలుగు దినపత్రికలో ఆదివారం వచ్చిన కథనానికి ఆర్టీసీ రీజినల్ అధికారులు స్పందించి ఆ బస్సుకు ముందు అద్దం బిగించారు ప్రజల క్షేమమే లక్ష్యంగా పనిచేసిన ఆర్టీసీ అధికారులకు కూడా ప్రజా కలం యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేసింది

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )