4లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి మనిహరీక
గండిపేట, సెప్టెంబర్ 09,(ప్రజా కలం) 4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి మనిహరీక పట్టుబడ్డారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం నర్సింగ్ మున్సిపాలిటీ నార్శింగి ... Read More
వార్తల ప్రచురణలో ప్రజా కలం బేస్.. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
వార్తల ప్రచురణలో ప్రజా కలం బేస్.. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. జగిత్యాల్ ప్రతినిధి జనవరి 22 (ప్రజా కలం) ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారులకు దోహదపడే వార్తలను ప్రచురించడంలో ప్రజా కలం దినపత్రిక అగ్రభాగాన ... Read More
ఇస్రో చరిత్రలోనే అతిభారీ ప్రయోగం
ఇస్రో చరిత్రలోనే అతిభారీ ప్రయోగం ఎల్వీఎం–3 ఎం–6 గ్రాండ్ సక్సెస్ అమెరికా ‘బ్లూబర్డ్ బ్లాక్–2’ను నింగిలోకి చేర్చిన ఇస్రో శ్రీహరికోట, డిసెంబర్ 24 ప్రజాకలం ప్రతినిధి : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ... Read More
విశ్వక్ సేన్ ” కోసం ఎదురుచూస్తున్న ఒక మలయాళి కథా రచయిత….
విశ్వక్ సేన్ " కోసం ఎదురుచూస్తున్న ఒక మలయాళి కథా రచయిత.... మలయాళంలో ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమా " ఓసెప్పింట్ ఓశియతు" . ఈ సినిమా కథా రచయిత "ఫసల్ హసన్". ఇది ... Read More
తనిఖీలు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారిపై దాడికి యత్నం
తనిఖీలు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారిపై దాడికి యత్నం * ఫుడ్ సేఫ్టీ అధికారులను అడ్డుకొని అసభ్య పదజాలంతో దూషించిన కిరాణం షాప్ యజమాని... - అధికారుల పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ... Read More
ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.
ఖమ్మం, జూన్ 11( ప్రజా కలం న్యూస్ ) (ఖమ్మం జిల్లా ప్రతినిధి రాయబారపు రమేష్) ఖమ్మం నగరంలోని బుధవారం త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈ.వి.ఎం. గోడౌన్ ను జిల్లా ... Read More
కాకతీయ కాలువలో యువకుని గల్లంతు
జడ్పిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి ఆగస్టు 28 (ప్రజా కలం): మెట్ పల్లి మాజీ జడ్పిటిసి, పెద్దాపూర్ గ్రామానికి చెందిన రాధా శ్రీనివాస రెడ్డిల కుమారుడు శ్రీకర్ బుధవారం వినాయకుని ... Read More

