
రైలు ఢీకొని వ్యక్తి మృతి…
రైలు ఢీకొని వ్యక్తి మృతి…
ఇబ్రహీంపట్నం జూలై 28 (ప్రజా కలం ప్రతినిధి)
ఇబ్రహీంపట్నం మండలం: మండలంలో సత్తక్కపల్లి శివారులో రైలు పట్టాల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
స్థానికులు మృతదేహాన్ని గమనించి వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు.
TAGS Hot News

