Category: జాతీయం
ప్రెస్ క్లబ్స్ జాతీయ సదస్సుకు గవర్నర్కు ఆహ్వానం
ప్రెస్ క్లబ్స్ జాతీయ సదస్సుకు గవర్నర్కు ఆహ్వానం హైదరాబాద్, ఆగస్టు 18 (ప్రజాకలం న్యూస్): ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ సదస్సు ప్రారంభ ... Read More
బీడీ కార్మికులు, వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాలి
బీడీ కార్మికులు, వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాలి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ నిధులు వెంటనే విడుదల చేయాలి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి:(కోరుట్ల) ప్రతినిధి 17(ప్రజా కలం) బీడీ కార్మికులు, వృద్ధులకు ... Read More
మాల్టాలో జగిత్యాల యువకుడి దుర్మరణం
మాల్టాలో జగిత్యాల యువకుడి దుర్మరణం జగిత్యాల్ ప్రతినిధి ఆగస్టు 11 (ప్రజాకలo) జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురకు చెందిన (27) ఏళ్ల యువకుడు యూరప్లోని మాల్టాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందినట్లు కుటుంబ సభ్యులకు ... Read More
భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి టిపిసిసి డెలిగేడ్ కల్వకుంట్ల సుజిత్ రావు మెట్ పల్లి;(కోరుట్ల) ప్రతినిధి జులై 30 (ప్రజా కలం) ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ... Read More
కోరుట్లలో ఆర్టీసీ బస్సు చోరీ..
కోరుట్లలో ఆర్టీసీ బస్సు చోరీ.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూలై 21 (ప్రజా కలం) కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసిన ఘటన కలకలం ... Read More
దిల్సుఖ్నగర్లో మాంగళ్య షాపింగ్ మాల్ 32వ శాఖ ప్రారంభం
హైదరాబాద్, దిల్సుఖ్నగర్ జులై 17,(ప్రజా కలం) తెలంగాణలో వస్త్ర వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు పొందిన మాంగళ్య షాపింగ్ మాల్ దిల్సుఖ్నగర్లో తన 32వ శాఖను ఘనంగా ప్రారంభించింది. సినీ నటి మీనాక్షి చౌదరి ... Read More
ఎన్నికల సమాచారంలో పారదర్శకతే ప్రజాస్వామ్యానికి బలం
ఎన్నికల సమాచారంలో పారదర్శకతే ప్రజాస్వామ్యానికి బలం ఢిల్లీలో ఈసీఐ జాతీయ సదస్సు..పాల్గొన్న తెలంగాణ సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులు న్యూఢిల్లీ, జులై 3 (ప్రజా కలం ): ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలంటే ... Read More

